ఏ2టీవీ న్యూస్ నర్సాపూర్ నియోజకవర్గ ప్రతినిధి ( బుచ్చన్న)
నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి సహకారంతో సీఎం సహాయ నిధి నుంచి మా గ్రామానికి చెందిన ధారా యశోద ఇటీవల ఆస్పత్రిలో చికిత్స పొందినందున ఆమెకు 31 500 రూపాయలు చెక్కును మంగళవారం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చందాపురం మధుసూదన్ రెడ్డి, ఉప సర్పంచ్ అంకం నర్సింలు,మాజీ సర్పంచ్ వడ్ల లక్ష్మీపతి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాజబోయినఅశోక్ ,ఉపాధ్యక్షుడు దార ప్రకాష్, పుల్లబోయిన నగేష్ ,వార్డ్ మెంబర్ ఎరుకల యాకోబు తదితరులు పాల్గొన్నారు.

