Thursday, May 7, 2026

సీఎంఆర్ పేదలకు వరం సర్పంచ్ ..మధు సుధన్ రెడ్డి

ఏ2టీవీ న్యూస్ నర్సాపూర్ నియోజకవర్గ ప్రతినిధి ( బుచ్చన్న)

నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి సహకారంతో సీఎం సహాయ నిధి నుంచి మా గ్రామానికి చెందిన ధారా యశోద ఇటీవల ఆస్పత్రిలో చికిత్స పొందినందున ఆమెకు 31 500 రూపాయలు చెక్కును మంగళవారం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చందాపురం మధుసూదన్ రెడ్డి, ఉప సర్పంచ్ అంకం నర్సింలు,మాజీ సర్పంచ్ వడ్ల లక్ష్మీపతి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాజబోయినఅశోక్ ,ఉపాధ్యక్షుడు దార ప్రకాష్, పుల్లబోయిన నగేష్ ,వార్డ్ మెంబర్ ఎరుకల యాకోబు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular