ఏ 2టీవీ న్యూస్, ఏప్రిల్13,చిన్నశంకరంపేట ప్రతినిధి కమ్మరి (దేవరాజు)
చిన్నశంకరంపేట మండలంలోని మాందాపూర్ పంచాయతీ తాండాలో మల్లారెడ్డి హాస్పిటల్ వైద్య బృందం సోమవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఉచిత వైద్య శిబిరానికి సర్పంచ్ అశోక్ నాయక్ ఆధ్వర్యంలో జరగా రోగులు పెద్ద ఎత్తున తరలివచారు. వైద్యులు వచ్చిన రోగులకు బిపి షుగర్ తదితర దీర్ఘకాలిక రోగులకు పరీక్షలు చేసి అవసరమైన మందులు ఉచితంగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ అశోక్ నాయక్, పంచాయతీ కార్యదర్శి గణేష్, వార్డు సభ్యులు మోహన్, గణేష్ చంద్రపాల్ గ్రామ పాల్గొన్నారు.

