Wednesday, May 6, 2026

ఈనెల 10 న ప్రధాని మోడీ సభను విజయవంతం చేయండి

ఏ 2 డిజిటల్ న్యూస్, మే6, చిన్న శంకరంపేట ప్రతినిధి (కమ్మరి దేవరాజు)

ఈ నెల 10 వ తేదీన సికింద్రాబాద్ పీరియడ్ గ్రౌండ్లో ప్రధాని నరేంద్ర మోడీ భారీ బహిరంగ సభ ను బిజెపి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాని విజయవంతం చేయాలని బిజెపి పటల అధ్యక్షులు పట్లోరి పోగుల రాజు నేడు ప్రకటనలో తెలిపారు. ఎలక్షన్లు జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో భాగంగా మూడు రాష్ట్రాలు పశ్చిమబెంగాల్ పుదుచ్చేరి అస్సాం మూడు రాష్ట్రాల్లో బిజెపి పార్టీ విజయదుందుభి మోగించిందని మోడీ నాయకత్వం లో భారతదేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు కార్యక్రమంలో మండల అధ్యక్షులు పోగుల రాజు జిల్లా నాయకులు మల్లా రెడ్డి,జిల్లా కార్యవర్గ సభ్యులు భాగగౌని సురేష్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శులు ఆర్ నరేందర్ రెడ్డి, దశరథ్, జిల్లా నాయకులు డాక్టర్ గుడి కాడి లింగం గౌడ్, పట్టణ అధ్యక్షులు ఆకుల రాజు, జిన్న మహేష్ సండ్రు మధు, ఐతర బోయిన మహేష్, రవీందర్, వడ్ల చంద్రమౌళి, ప్రసాద్ మ్యాకల రమేష్, శంకర్, స్వామి, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular