ఏ2డిజిటల్ న్యూస్, మే 6, చిన్న శంకరంపేట ( కమ్మరి దేవరాజు)
చిన్నశంకరంపేట మండలం మడూర్ గ్రామంలో ని నిరుపేద కుటుంబానికి చెందిన కాడిగళ్ల శ్యామల కూతురు దివ్య వివాహానికి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పుస్తె మట్టలు పంపగా కాంగ్రెస్ నాయకులు ముత్తిగళ్ళ రామచంద్రం, మాజీ ఉప సర్పంచ్ కర్నే సాయిలు, రాములు, నర్సింలు, నిరుపేద వధువు దివ్యకు పుస్తె మట్టల అందించారు.

