ఏ2డిజిటల్ న్యూస్ మే8, సీనియర్ జర్నలిస్టు (బుచ్చన్న)
మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చారం ప్రాథమిక వ్యవసాయ సంఘం చైర్మన్ గా కోర్టు తీర్పు మేరకు శుక్రవారం మనోహర్ చైర్మన్, వైస్ చైర్మన్ ,డైరెక్టర్లు బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన పాలకవర్గానికి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ తో పాటు సొసైటీ పాలకవర్గం సభ్యులు కొమ్ముల యాద గౌడ్ , సంజీవులు, అశోక్ గౌడ్, సీఈవో కృష్ణ , పాలకవర్గం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

