Monday, July 6, 2026

పదవి బాధ్యతలు చేపట్టిన పిఎసిఎస్ పాలకవర్గం

ఏ2 డిజిటల్ న్యూస్, మే9, సీనియర్ జర్నలిస్టు (బుచ్చన్న)

నర్సాపూర్ నియోజకవర్గం కొల్చారం మండలంలోని హంసానిపల్లి గ్రామ పిఎసిఎస్ పాలకవర్గం ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా మన్నే రాములు, వైస్ చైర్మన్ గా గంగాపురం నర్సాగౌడ్, పాలకవర్గ సభ్యులుగా గడ్డం మీద సత్యనారాయణ కన్నేబోయిన రమేష్ దోమకొండ సంజీవులు బండ భూమయ్య గంగాపురం జనార్దన్ గౌడ్ గొల్లపల్లి దుర్గమ్మ లంబాడి దేవ్ సింగ్ నీరుడి వెంకమ్మ లంబాడి ఆంబోర్య డైరెక్టర్లుగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పిఎసిఎస్ సీఈఓ ఆంజనేయులు, సిబ్బంది వారిని శాలువాల తో సన్మానించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular