ఏ2డిజిటల్ న్యూస్, మే10, సీనియర్ జర్నలిస్టు (బుచ్చన్న)
నర్సాపూర్ నియోజకవర్గ కొల్చారం మండలంలోని తుక్కాపూర్ గ్రామంలో లబ్ధిదారుల ఆహ్వానం మేరకుఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ముగ్గు పోసి, భూమి పూజ చేసి ఇంకా పుట్టిన తుక్కాపూర్ గ్రామ సర్పంచ్ దొడ్ల ఆంజనేయులు. ఈ సందర్బంగా గ్రామానికి చెందిన సర్థన మల్లమ్మ, యాదగిరి ల కు ఇల్లు మంజూరు కావడం తో ఆదివారం గ్రామస్థులతో కలిసి ఘనంగా భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో నాయకులు అంబాజీ రావ్, దత్తు రావ్,టేక్మాల్ మల్లప్ప, టేక్మాల్ సిద్దప్ప, రామయ్య, సత్యయ్య తదితరులు పాల్గొన్నారు.

