ఏ2డిజిటల్ న్యూస్, మే13, సీనియర్ జర్నలిస్ట్ (బుచ్చన్న)
బుధవారం రైతు ముంగిట్లో శాస్త్రవేతలు ప్రోగ్రామ్ కొల్చారం మండలంలోని పైతర, పోతిరెడ్డిపల్లి, నాయిని జలల్పూర్ గ్రామలలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శాస్త్రవేతలు పలు అంశాలను గురించి చర్చించారు ప్రకృతి వ్యవసాయం, వరి కోయలను కాల్చడం వలన జరిగే నష్టం,వరి పంటలో వచ్చే చీడ పీడ గురించి, మార్కెట్ ప్రేఫరెడ్ వరి విత్తన రకాలగురించి, సమతుల్య ఎరువుల వినియాగం, మట్టి నమూనా సేకరణ గురించి వివరించడం జరిగింది, ఈ కార్యక్రమంలో వ్యవసాయ యూనివర్సిటీ సైంటిస్ట్ డాక్టర్ పి సతీష్ , డాక్టర్ త్రివేణి, ఆకుల బేబీ, డాక్టర్ సైదా నాయక్, బి రాకేష్ సర్పంచులు , ఉపసర్పంచు, రైతులు, వ్యవసాయ విస్తరణ అధికారి పాల్గొన్నారు.

